కోయిల్సాగర్ ప్రాజెక్టు మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణానదికి ఉపనది అయిన ఊకశెట్టి వాగుపై దేవరకద్ర మండల పరిధిలోనిర్మించిన ప్రాజెక్టు. 1947లో నిర్మాణం ప్రారంభించబడిన ఈ ప్రాజెక్టు 1954 డిసెంబరు నాటికి పూర్తయింది. రిజర్వాయరుకు అడ్డంగా సుమారు 3400 అడుగుల పొడవైన ఆనకట్ట నిర్మించబడింది. ఈ ప్రాజెక్టు వల్ల దేవరకద్ర, కోయిలకొండ, ధన్వాడ, చిన్నచింతకుంట మండలాలకు ప్రయోజనం చేకూరుతుంది.
= = = = =
సంప్రదించిన వెబ్సైట్లు, గ్రంథాలు:
|
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి