భారతదేశ ప్రభుత్వానికి చెందిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత ఆహార సంస్థ జనవరి 14, 1965న స్థాపించబడింది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం కొత్తఢిల్లీలో ఉంది. 1965లో స్థాపన సమయంలో దీని ప్రధాన కార్యాలయం మద్రాసు (చెన్నై)లో ఉండేది. తమిళనాడు ధాన్యాగారంగా పేరుపొందిన తంజావూరులో ఈ సంస్థ తొలి జిల్లా కార్యాలయం ప్రారంభించబడింది.
భారత ఆహార సంస్థకు 5 జోనల్ కార్యాలయాలు, 24 ప్రాంతీయ కార్యాలయాలు కలవు. జోనల్ కార్యాలయాలు : నార్త్--నోయిడా, ఈస్ట్--కోల్కత, వెస్ట్--ముంబాయి, నార్త్ఈస్ట్--గువాహతి, సౌత్--చెన్నై లక్ష్యాలు
= = = = =
| |||||||

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి