2, ఆగస్టు 2021, సోమవారం

దుద్యాల మండలం (Dudyal Mandal) :

దుద్యాల మండలం
ఏర్పాటు
జూలై 2021లో ప్రాథమిక ప్రకటన
గ్రామాల సంఖ్య

జనాభా

రెవెన్యూ డివిజన్
తాండూర్
అసెంబ్లీ నియోజకవర్గం
కోడంగల్
లోక్‌సభ నియోజకవర్గం
మహబూబ్‌నగర్
వికారాబాదు జిల్లాలో కొత్తగా దుద్యాల మండలాన్ని ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటైన దుద్యాల మండలాన్ని తాండూరు డివిజన్‌లో కలిపారు. జూలై 2021లో మండల ఏర్పాటుకు సంబంధించిన ప్రాథమిక ప్రకటన వెలువడింది. ఆ తర్వాత అభిప్రాయాలు స్వీక్రించి దానికనుగుణంగా మండలాన్ని ప్రారంభించారు.

గతంలో కోస్గి మండలంలో ఉండి జిల్లాల పునర్విభజనలో కోస్గి మండలంలోకి వెళ్ళిన హకీంపేట, పోలెపల్లి గ్రామాలు కూడా మళ్ళీ వికారాబాదు జిల్లాలోకి చేరాయి.

12 గ్రామాలతో దుద్యాల మండలాన్ని ఏర్పాటు చేశారు. వీటిలో బొంరాస్‌పేట మండలంలోని దుద్యాల, లగచెర్ల, ఈర్లపల్లి, గౌరారం, చిల్‌ముల్‌మైలారం, మాచన్‌పల్లి, నాస్కంపల్లి, హంసాన్‌పల్లి, దౌల్తాబాద్‌ మండలంలోని కుదురుమల్ల, కొడంగల్‌ మండలంలోని ఆలేడు, కోస్గి మండలంలోని హకీంపేట, పోలేపల్లి గ్రామాలు ఉన్నాయి.
 
ఇవి కూడా చూడండి:

 

 



 హోం
విభాగాలు: వికారాబాదు జిల్లా మండలాలు,


 = = = = =
ఆధారాలు:
  • ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 307 తేది 28-07-2021

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి