గుండేపల్లి మహబూబ్నగర్ జిల్లా దౌల్తాబాదు మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.
జనాభా: 2001 గణన ప్రకారం గ్రామ జనాభా 895. ఇందులో పురుషులు 455, మహిళలు 440. గృహాల సంఖ్య 193. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1125. ఇందులో పురుషులు 589, మహిళలు 536. గృహాల సంఖ్య 248. అక్షరాస్యత శాతం 41.69%. గ్రామ కోడ్ సంఖ్య 574984. రాజకీయాలు: జూలై 23, 2013న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా మధుసూధన్ రెడ్డి ఎన్నికయ్యారు.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్సైట్లు:
| |||||||||||
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి