మెట్లకుంట మహబూబ్నగర్ జిల్లా బొంరాస్పేట్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. ఈ గ్రామం మండలంలో అత్యధిక జనాభా కలిగియున్న మూడో పెద్ద గ్రామం.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3112. ఇందులో పురుషులు 1543, మహిళలు 1569. గృహాలసంఖ్య 537. 2011 ప్రకారం గ్రామ జనాభా 3523. ఇందులో పురుషులు 1783, మహిళలు 1740, గృహాల సంఖ్య 686. అక్షరాస్యత శాతం 38.01%. గ్రామ కోడ్ సంఖ్య 574927. రాజకీయాలు: 2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా జ్యోతి ఎన్నికయ్యారు.
= = = = =
| |||||||||||
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి