చరిత్రలో ఈ రోజు
నవంబరు 21
- ప్రపంచ మత్స్య దినం
- టెలిఫోన్ దినోత్సవం
- 1694: ఫ్రెంచి తత్వవేత్త వోల్టాయిర్ జననం
- 1854: 1914-22 కాలంలో పోప్గా వ్యవహరించిన పోప్ బెనెడిక్ట్-15 జననం
- 1899: ఒడిషా ముఖ్యమంత్రిగా పనిచేసిన హరేకృష్ణ మహతాబ్ జననం
- 1947: దేశంలో మొదటిసారిగా తపాలాబిళ్ళ విడుదలైంది

- 1990: 5వ సార్క్ సదస్సు మాలె(మాల్దీవులు)లో ప్రారంభమైంది
- 1996: పాకిస్థాన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అబ్దుస్ సలాం మరణం
- 2013: సినీ నిర్మాత వడ్డె రమేష్ మరణం
- 2013: 2సార్లు నోబెల్ బహుమతి పొందిన రసాయన శాస్త్రవేత్త ఫ్రెడరిక్ సామ్జెర్ మరణం
- 2016: క్షిపణి నాశక యుద్ధనౌక "INS చెన్నై"ను ముంబాయిలో ప్రారంభించారు
- 2017: శ్రీకాకుళం గిరిజనోద్యమ నాయకురాలు దిగుమర్తి కమలమ్మ మరణం
- 2017: 37 సం.ల పాలన తర్వాత జింబాబ్వే అధ్యక్షపదవికి రాబర్ట్ ముగాబే రాజీనామా చేశాడు
- 2017: అంతర్జాతీయ న్యాయస్థానం సభ్యుడిగా భారత్కు చెందిన దల్వీర్ భండాలి మరోసారి ఎన్నికయ్యారు
- 2020: కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం పొందిన దేవీప్రియ (షేక్ ఖాజా హుస్సేన్) మరణం
ఇవి కూడా చూడండి:
= = = = =
|
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి