16, జూన్ 2013, ఆదివారం

శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గం (Srikakulam Loksabha Constituency)

శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గం
జిల్లాశ్రీకాకుళం జిల్లా
ప్రస్తుత ఎంపికె.రామ్మోహన్ నాయుడు
పార్టీతెలుగుదేశం పార్టీ


ఆంధ్రప్రదేశ్ లోని 42 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజకవర్గంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ నియోజకవర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. 2019లో జరిగిన 17వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన కె.రామ్మోహన్ నాయుడు ఎన్నికయ్యారు.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
  • ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గం
  • పలాస అసెంబ్లీ నియోజకవర్గం
  • టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం
  • పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం
  • శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం
  • ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం
  • నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు 

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
1వ 1952-57 బొడ్డేపల్లి రాజగోపాలరావు ఇండిపెండెంట్
2వ 1957-62 బొడ్డేపల్లి రాజగోపాలరావు కాంగ్రెస్ పార్టీ
3వ 1962-67 బొడ్డేపల్లి రాజగోపాలరావు కాంగ్రెస్ పార్టీ
4వ 1967-71 ఎన్.జి.రంగా స్వతంత్రపార్టీ
5వ 1971-77 బొడ్డేపల్లి రాజగోపాలరావు కాంగ్రెస్ పార్టీ
6వ 1977-80 బొడ్డేపల్లి రాజగోపాలరావు కాంగ్రెస్ పార్టీ
7వ 1980-84 బొడ్డేపల్లి రాజగోపాలరావు కాంగ్రెస్ పార్టీ
8వ 1984-89 అప్పయ్యదొర హనుమంతు తెలుగుదేశం పార్టీ
9వ 1989-91 కనితి విశ్వనాధం కాంగ్రెస్ పార్టీ
10వ 1991-96 కనితి విశ్వనాధం కాంగ్రెస్ పార్టీ
11వ 1996-98 కింజరాపు ఎర్రంనాయుడు తెలుగుదేశం పార్టీ
12వ 1998-99 కింజరాపు ఎర్రంనాయుడు తెలుగుదేశం పార్టీ
13వ 1999-04 కింజరాపు ఎర్రంనాయుడు తెలుగుదేశం పార్టీ
14వ 2004-9 కింజరాపు ఎర్రంనాయుడు తెలుగుదేశం పార్టీ
15వ 2009-14 కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీ
16వ 2014-19 కె.రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ
17వ 2019- కె.రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ

2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన కిల్లి కృపారాణి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎంపి అయిన కింజరాపు ఎర్రన్నాయుడుపై 82987 ఓట్ల మెజారిటితో విజయం సాధించారు. కృపారాణి 387694 ఓతు పొందగా, ఎర్రన్నాయుడు 304707 ఓట్లు సాధించారు. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి వి.కళ్యాణి 3వ స్థానంలో నిలిచారు.

2019 ఎన్నికలు:
2019 ఎన్నికలలో ఇక్కడి నుంచి సిటింగ్ ఎంపీ, తెలుగుదేశం పార్టీకి చెందిన కింజారపు రామ్మోహన్ నాయుడు తన సమీప ప్రత్యర్థి, వైక్పాకు చెందిన దువ్వాడ శ్రీనివాస్ పై 6,653 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తెలుగుదేశం ఫార్టీ అభ్యర్థికి 5,34,544 ఓట్లు రాగా, వైకాపా అభ్యర్థికి 5,27,891 లభించాయి. జనసేన పార్టీకి చెందిన మెట్ట రామారావు 31956 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు.


హోం,
విభాగాలు: శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గాలు, శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజకవర్గాలు, 


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక